కార్మిక కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేయకండి

1055చూసినవారు
కార్మిక కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేయకండి
గోదావరిఖనిలో గత పదిరోజులుగా పాలకులు, అధికార యంత్రాంగం రోడ్డు వెడల్పు అభివృద్ది పనుల పేరుతో సామాజిక విద్వంసానికి పాల్పడుతూ కార్మికులను, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని సింగరేణికి చెందిన పలు ట్రేడ్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం 72 సింగరేణి క్వార్టర్ల తొలగింపు నోటీసులు అందుకున్న బాదిత సింగరేణి కుటుంబాలకు సింగరేణి కార్మిక సంఘాల నాయకులు సంఘీ భావం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్