కార్మిక హక్కుల రక్షణకై పోరాడండి: కె విశ్వనాథ్

65చూసినవారు
కార్మిక హక్కుల రక్షణకై పోరాడండి: కె విశ్వనాథ్
గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం(ఐఎఫ్టియు) గోదావరిఖనిలో బుధవారం సిహెచ్ ఐలయ్య అధ్యక్షతన 138వ మే డే ఉత్సవాల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు కే విశ్వనాథ్ జెండా ఆవిష్కరించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక హక్కుల రక్షణకై పోరాడాలని విశ్వనాథ్ పిలుపునిచ్చారు. ఏఐఎఫ్ టి యు అధ్యక్ష, కార్యదర్శులు జి రాములు, ఎం రాయమల్లు, పి వెంకన్న, ఆనంద్, యాకన్న, ఎం రామస్వామి, చిన్నయ్య బంగారు కృష్ణ పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్