ఆయన కళ్ళు.. ఇద్దరికి చూపు..!

2218చూసినవారు
ఆయన కళ్ళు.. ఇద్దరికి చూపు..!
గోదావరిఖని తిరుమల నగర్ కు చెందిన ఆర్ల రాజం(67) అనే సింగరేణి మాజీ కార్మికుడు శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. రాజం నేత్రాలను దానం చేసేందుకు మృతుని భార్య నరసమ్మ, కుమారుడు సతీష్, కూతుళ్లు సువర్ణ, స్వరూప, స్రవంతి ముందుకు వచ్చారు. సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు ఆరేపల్లి రాజమౌళి ఆధ్వర్యంలో టెక్నీషియన్ అరిఫ్ ద్వారా మృతుని నేత్రాలను ఆదివారం సేకరించి, హైదరాబాద్ లోని వాసన్ ఐ బ్యాంకు కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్