ఖమ్మంలో భారీ ర్యాలీ చేపట్టిన సిపిఐ (ఎంఎల్)మాస్ లైన్

597చూసినవారు
మూడు విప్లవ పార్టీల విలీన మహాసభల భారీ ర్యాలీ ఆదివారం ఖమ్మంలో పెద్ద ఎత్తున చేపట్టారు. సిపిఐ ఎంఎల్, ప్రజాపంథా పెద్దపల్లి పార్టీ జిల్లా నాయకులు జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా, పిసిసి సిపిఐ ఎంఎల్, సిపిఐ రెవల్యూషనరీ పార్టీలు విలీనమై దేశ వ్యాప్తంగా ఒకే విప్లవ పార్టీగా సిపిఐ (ఎంఎల్)మాస్ లైన్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, తోకల రమేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్