మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

2250చూసినవారు
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
పాలకుర్తి మండలంలోని పలు గ్రామాలలో వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను బుధవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు మనో ధైర్యాన్ని కల్పించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరి వెంట కాంగ్రెస్ నాయకులు ముక్కెర శ్రీనివాస్, సూర సమ్మయ్య, నూకల గట్టయ్య, గంగాధరి రమేష్, చిప్ప రవి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్