సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: ఏసీపీ

74చూసినవారు
సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: ఏసీపీ
రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఆదేశాల మేరకు 'సైబర్ జాగృకత దివాస్' లో భాగంగా సైబర్ సెక్యూరిటీ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని మెడికల్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు సైబర్ నేరగాళ్ళు పాల్పడే ఆర్థిక నేరాలు, ఆర్థికేతరా నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి, కళాశాల ప్రొఫెసర్ లు, సైబర్ సెక్యూరిటీ పిఎస్ సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్