మాదిగ మహారాజుల సంఘం అధ్యక్షులకు సన్మానం

84చూసినవారు
మాదిగ మహారాజుల సంఘం అధ్యక్షులకు సన్మానం
పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామ మాదిగ (మహారాజుల) కుల సంఘం అధ్యక్షులుగా కాంపెల్లి రాయలింగం, ఉపాధ్యక్షులుగా నెరువట్ల మల్లేషంను సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈశాల తక్కల్లపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ తుంగ నర్సయ్య, నెరువట్ల అశోక్ ఘనంగా శాలువాతో సత్కరించి స్విట్లు తినిపించడం జరిగింది. గ్రామంలోని ఇతర కుల సంఘం పెద్దలు కూడా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్