నేత కార్మికుల సమస్యలు, వేములవాడ ఆలయ అభివృద్ధిపై సమీక్ష

63చూసినవారు
సిరిసిల్ల నేత కార్మికుల సమస్యలు, వేములవాడ ఆలయ అభివృద్ధిపై ఆలయ గెస్ట్ హౌజ్ లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి సమీక్షను చేనేత, జౌళి శాఖ, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్, ఆలయ ఈఓ వినోద్ రెడ్డి, టెస్కో జీఎం అశోక్ రావు, ఏడీ హ్యాండ్లూమ్స్ సాగర్, నేత కార్మిక సంఘాల నేతలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్