రక్తహీనత నివారణ శిక్షణ కార్యక్రమం

67చూసినవారు
రక్తహీనత నివారణ శిక్షణ కార్యక్రమం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ లో వేములవాడ రూరల్, అర్బన్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎనిమియా ముక్తుభారత్ లో భాగంగా ఒకరోజు శిక్షణా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నోడల్ ఆఫీసర్లు తిరుపతి కిషన్ లు తెలిపారు.

సంబంధిత పోస్ట్