వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలోని ఓపెన్ స్లాబ్ లో గురువారం ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో కృష్ణ ప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. సీసీ కెమెరాలు, పోలీస్, ఎస్పీఎఫ్ సిబ్బంది నిఘా నీడలో లెక్కింపు చేస్తున్నామని పేర్కొన్నారు.