రాజకీయ పార్టీ నేతలతో డీఎస్పీ సమావేశం

1527చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో సోమవారం డీఎస్పీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల నేపథ్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకునేలా చేయాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్