ముస్తాబాద్ మండలంలో అగ్నిప్రమాదం

6254చూసినవారు
ముస్తాబాద్ మండలంలో అగ్నిప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో గురువారం ప్రమాదవశాత్తు కొంత మేరకు వరి ధాన్యంతో పాటు పశువుల పాక, గడ్డివాము పూర్తిగా దగ్ధమైందని రైతులు జెల్ల ఐలయ్య, పాక దేవరాజు, జెల్ల పోచయ్య, పాక సతీష్, పాక దేవయ్య, అభిలయ్యలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదాల గురించి ఇటీవల అగ్నిమాపక వారోత్సవాల నేపథ్యంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది అవగాహన కల్పించిన విషయం మనందరికీ తెలిసిందే.

సంబంధిత పోస్ట్