మాజీ ఎంపీలు వినోద్, సంజయ్ లు కరీంనగర్ కు చేసిందేమీ లేదు

574చూసినవారు
వేములవాడ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుర్ర రవితేజ గౌడ్ మాట్లాడుతూ. మాజీ ఎంపీలు వినోద్, సంజయ్ లు కరీంనగర్ కు చేసిందేమీ లేదు. ఇద్దరిలో ఒక్కరు కన్నం వేస్తే, మరొకరు సున్నం వేశారు. ఒక ఉద్యమకారుడిగా, ఎంపీగా కరీంనగర్ ను అభివృద్ధి చేసిన ఘనత మంత్రి పొన్నంకే దక్కిందనీ, బీజేపీ, బిఆర్ఎస్ అంటేనే దొంగల పార్టీలని, కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ అని అన్నారు.

సంబంధిత పోస్ట్