స్వామి వారి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది

1529చూసినవారు
స్వామి వారి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో శివ కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా శనివారం నాలుగవ రోజు శ్రీరాజరాజేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని సేవలో తరించారు. ప్రతి సంవత్సరం వేములవాడ రాజన్న సన్నిధిలో కామ దహనం హోలీ తర్వాత శివ కళ్యాణ మహోత్సవం అయిదు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆదివారంతో శివ కళ్యాణ మహోత్సవాలు ముగియనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్