ఎల్ఓసి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

59చూసినవారు
ఎల్ఓసి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బివై నగర్ కు చెందిన కె. గిరి అనారోగ్య సమస్యతో బాధడుతున్నాడు. అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించాలని కోరారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు రూ. 3 లక్షలు మంజూరు చేపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్