మహాగంగ లక్ష పుష్పార్చన కార్యక్రమం

588చూసినవారు
మహాగంగ లక్ష పుష్పార్చన కార్యక్రమం
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని తిరుమల తిరుపతి ప్రతిరూపంగా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమం మహా ఘనంగా ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణాచారి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆలయంలో కుంకుమ పూజ, కుడారై, లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్