ప్రజా పంపిణీ బియ్యం పట్టివేత

70చూసినవారు
ప్రజా పంపిణీ బియ్యం పట్టివేత
వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామం లో అక్రమంగా తరలిస్తున్న పి డి ఎస్ బియ్యం 13 క్వింటాల్, ఆటో ని పట్టుకొని కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ మారుతీ తెలిపారు. వివరాలు ఎదురుగట్ల గ్రామానికి చెందిన పస్తం శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రభుత్వ ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా సేకరించి ఎక్కువ ధరకు అమ్ముకొనుటకు తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత పోస్ట్