విద్యార్థులకు ఆటల పోటీలు ప్రారంభించిన సర్పంచ్

557చూసినవారు
విద్యార్థులకు ఆటల పోటీలు ప్రారంభించిన సర్పంచ్
మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో మంగళవారం జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆటల పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హనుమాన్ సాగర్, ఉపాధ్యాయులు సంతోష్, పిటి రాజగోపాల్, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్