17న శ్రీ సీతారామ స్వామి కళ్యాణం జరుగును

81చూసినవారు
17న శ్రీ సీతారామ స్వామి కళ్యాణం జరుగును
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సీతారాముల చంద్ర వారి ఆలయంలో ఈనెల 17 బుధవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారామస్వామి ఆలయంలో ఉదయం 10: 45 నిమిషాలకు కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా నిర్వహించబడును. కావున చందుర్తి మండల చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సీతారామస్వామి కృపకు పాత్రులు కాగలరు అని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్