రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల మల్యాల గ్రామంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు ఆదివారం, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, నియోజకవర్గ ఇన్చార్జ్ లక్ష్మీనరసింహారావు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కారు గుర్తుపై ఓటు వేసి వినోద్ కుమార్ ను ఎంపీగా గెలిపించాలని కోరారు.