సన్ రైజర్స్ ఆటగాళ్లను ఓదార్చిన కావ్యా మారన్(వీడియో)

582చూసినవారు
ఐపీఎల్ 17వ సీజన్ లో విధ్వంసక బ్యాటింగ్ తో సరికొత్త రికార్డులు సృష్టించిన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే SRH ఫైనల్ లో ఓటమి తర్వాత ఆ జట్టు యజమాని కావ్యా మారన్ డ్రెస్సింగ్ రూమ్ లో తమ ఆటగాళ్లను ఓదార్చారు. "మీరు నిజంగా మమ్మల్ని ఎంతో గర్వించేలా చేశారు. ఇవాళ రోజు మనది కాదు.. అంతే! కానీ టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్ లలో మీ ప్రదర్శనలు అమోఘం. మీ అందరికీ కృతజ్ఞతలు. త్వరలనే మళ్లీ కలుసుకుందాం" అని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్