కావ్యకు డిపాజిట్ కూడా దక్కదు: బాల్క సుమన్

578చూసినవారు
కావ్యకు డిపాజిట్ కూడా దక్కదు: బాల్క సుమన్
ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా ఒక బూటకమని.. నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ప్రభుత్వాన్ని BRS మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య ఏపీకి చెందిన వ్యక్తి అని.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆమెకు వరంగల్‌లో డిపాజిట్ కూడా రాదన్నారు. BRS గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవులకు కడియం శ్రీహరి, దానం నాగేందర్ రాజీమానా చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్