తుంగతుర్తిలో రైతులను పరామర్శించిన కేసీఆర్

72చూసినవారు
తుంగతుర్తిలో రైతులను పరామర్శించిన కేసీఆర్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి(M) వెలుగుపల్లి గ్రామ శివారులోని 365 జాతీయ రహదారి పక్కన ఎండిపోయిన వరి పొలాలను ఆదివారం మాజీసీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన వరి పొలాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, MLA రాజేశ్వర్ రెడ్డి, మాజీఎమ్మెల్యే గాదరి కిశోర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్