ఇవాళ్టితో కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియనుంది. మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ను ఈడీ అధికారులు హాజరు పరచనున్నారు. అలాగే, ఈ ఆరు రోజుల కస్టడీలో రాబట్టిన సమాచారాన్ని జడ్జికి సమర్పించనున్నారు. కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరనున్నారు.