చేపమందు ప్రసాదంపై కీలక ప్రకటన

21811చూసినవారు
చేపమందు ప్రసాదంపై కీలక ప్రకటన
ప్రతి ఏటా మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప మందు ప్రసాదంపై బత్తిన ఫ్యామిలీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ప్రసాద పంపిణీపై కీలక ప్రకటన చేశారు. HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8న ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. పంపిణీ పై ప్రభుత్వ అనుమతి కూడా ఇప్పటికే తీసుకున్నట్లు తెలిసింది. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని ప్రజల నమ్మకం. ఇందుకోసం ఇతర రాష్ట్రాల నుంచి సైతం HYDకి వేల సంఖ్యలో వస్తుంటారు.

సంబంధిత పోస్ట్