భారతీయ సంస్కృతిలో విద్యకు ఎంతో పవిత్రత ఉండేదని.. కానీ ప్రస్తుతం అటువంటి విద్య విద్యార
్థులకు అందుబాటులో లేదని బాంబే హైకోర్టు పేర్కొంది. పుణెలో విద్యాసంస్థల ఏర్పాటుకు రెండు సంస్థలకు అనుమతినిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయడానికి
నిరాకర
ిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నాణ్
యమైన విద్య అందరికీ అందేలా చూడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని తెలిపింది.