వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం

69చూసినవారు
వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం
AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వంశీ అనుచరులు కిడ్నాప్ చేసిన సత్యవర్ధన్‌ను పోలీసులు సోమవారం కోర్టుకు తీసుకురానున్నారు. 164 కింద స్టేట్‌మెంట్ నమోదు చేయాలని అధికారులు పిటిషన్ వేశారు. పోలీసులు ఇప్పటికే 161 కింద స్టేట్‌మెంట్ నమోదు చేశారు. ఇదిలా ఉండగా, చీప్ మెట్రో పోలీస్ కోర్టు న్యాయమూర్తి సోమవారం స్టేట్‌మెంట్ నమోదు చేయాలని కోర్టును ఆదేశించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్