సీసీ కెమెరాలు ధ్వంసం చేసి దొంగతనం

10978చూసినవారు
సీసీ కెమెరాలు ధ్వంసం చేసి దొంగతనం
అన్నపురెడ్డిపల్లి మండలం జానకీపురం గ్రామంలోని సత్తెమ్మ గుడిలో సోమవారం అర్ధరాత్రి దుండగులు గుడిలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి దొంగతనానికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం సిసి కెమెరాలు, హుండీ, మోనిటర్, గుడి గది తలుపులు ధ్వంసమై ఉండటంతో ఆలయ పూజారి గ్రామస్థులకు తేలియజేశారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు ఎస్ఐ షాహినా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ షాహిన తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్