స్వల్పంగా పెరిగిన గోదావరి

75చూసినవారు
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం సోమవారం స్వల్పంగా పెరిగింది. ఎగువ ప్రాంతంలో వర్షాలు శాంతించడంతో కొద్ది రోజులుగా గోదావరికి వరద తగ్గింది. అయితే సోమవారం స్వల్పంగా పెరిగి 23. 70 అడుగుల వద్ద కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరొకవైపు అధికారులు కళ్యాణ ఘట్టం ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కొనసాగిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల స్వల్పంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్