నేడు విత్తన ఎంపికపై అవగాహన

81చూసినవారు
నేడు విత్తన ఎంపికపై అవగాహన
రైతు నేస్తం కార్యాక్రమంలో భాగంగా రఘునాథపాలెం మండలంలోని వీవీపాలెం రైతువేదికలో మన టీవీ ద్వారా విత్తనాల ఎంపికపై మంగళవారం అవగాహన కల్పిస్తున్నట్టు ఏఈ ఇంటూరి భాస్కరరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డాక్టర్ బి. గోపి పరిచయం తర్వాత విత్తన ఎంపిక గేయం ఉంటుందని, అనంతరం అధిక సాంద్రత పత్తిసాగుపై రైతుల అనుభవాలు, పద్ధతులు, సేంద్రీయ వ్యవసాయంపై రైతులతో ముఖాముఖి చర్చ రైతుల సూచనలు ఉంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్