మంత్రి తుమ్మల ఇంట్లో ఉగాది వేడుకలు

1896చూసినవారు
ఉగాది పచ్చడి లాగే ప్రజల జీవితాలు షడ్రుచుల సంగమంగా మారాలని మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. ఉగాది పర్వదినం సందర్భంగా తుమ్మల నివాసం దమ్మపేట మండలం గండుగులపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల కుటుంబ సభ్యులకు వేద పండితులు ఆశీర్వాదాలు అందించారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని ఆయన ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్