ప్రజలందరూ కాంగ్రెస్ కు అండగా నిలవాలి డిప్యూటీ సీఎం: భట్టి

81చూసినవారు
ప్రజలందరూ కాంగ్రెస్ కు అండగా నిలవాలి డిప్యూటీ సీఎం: భట్టి
మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అలాగే ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయంతో కలిసి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న లోక్ సభ ఎన్నికలలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అండగా నిలవాలని కోరారు.

సంబంధిత పోస్ట్