ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి

570చూసినవారు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి తమ మద్దతును ఓటు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్