మధిరలో కనుజు మాంసంను స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు

54చూసినవారు
మధిర మండల కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయంలో సోమవారం ఫారెస్ట్ ఆఫీసర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం. నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఖమ్మం సిద్ధార్థ విక్రమ్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ. మధిర పరిధిలోని నరసింహపురం సెక్షన్లో కాచవరం గ్రామానికి చెందిన వ్యక్తి వన్యప్రాణులను వేటాడుతున్నారని సమాచారంతో ఆ వ్యక్తి ఇంటిపై నిర్వహించి 2 కేజీల కనుజు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్