డిప్యూటీ సీఎం భట్టితో సమావేశమైన మాజీ మంత్రి సంభాని

53చూసినవారు
డిప్యూటీ సీఎం భట్టితో సమావేశమైన మాజీ మంత్రి సంభాని
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర రావు బుధవారం మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా భట్టి విక్రమార్కను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలుపులో తన వంతు కృషి చేయాలని పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్