ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి

551చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో గత కొన్ని రోజులుగా పందులు స్వైర విహారం చేస్తున్నాయని ఇదే విషయాన్ని పలుమార్లు మున్సిపల్ అధికారులకు తెలియజేసిన ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్