మధిర దేవాలయాలలో ఘనంగా ఉగాది పర్వదిన ప్రత్యేక పూజలు

607చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు దేవాలయాలలో మంగళవారం దేవాలయ అర్చకులు ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాలకు వచ్చిన భక్తులకు ఉగాది పర్వదిన విశిష్టత వివరించి పంచాంగ శ్రవణం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్