చికిత్స పొందుతూ మహిళ మృతి

30685చూసినవారు
చికిత్స పొందుతూ మహిళ మృతి
కిడ్నీ ఫెయిలై ఓ మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం నేలకొండపల్లి మండలంలో చోటుచేసుకుంది. పైనంపల్లికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీను సతీమణి రాణి కిడ్నీ ఫెయిల్యూర్ తో ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతుంది. కాగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ మరణించింది. రాణి మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాణి మృతి పట్ల పలువురు మండల నాయకులు సంతాపం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్