ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి

52చూసినవారు
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి
మాజీ ముఖ్య మంత్రి సీనియర్ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందే అని రాష్ట్ర శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డితో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. భారతరత్న ఇవ్వాలని రఘు రాం రెడ్డితో కలిసి కార్డులపై సంతకాలు చేసి పోస్టు చేశారు.

సంబంధిత పోస్ట్