న్యూడెమోక్రసీ పార్టీలో చేరిన బొల్లికొండ వీరయ్య

75చూసినవారు
కూసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామానికి చెందిన సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకుడు బొల్లికొండ వీరయ్య శుక్రవారం తన మాతృ పార్టీ అయినా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలో చేరారు. తిరిగి తాను మాతృ పార్టీలో కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలేరు డివిజన్ కార్యదర్శి బజ్జూర్ వెంకట్రమిరెడ్డి, మాతంగి రామస్వామి, తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్