నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలి: టీఎస్ యుటీఎఫ్

52చూసినవారు
నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలి: టీఎస్ యుటీఎఫ్
ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగులో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, జూలై-2023 నుంచి రెండో పీఆర్సీని అమలు చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కూసుమంచి మండలంలోని వివిధ పాఠశాలలను బుధవారం సందర్శించారు. నూతన ఫెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్