ఖమ్మం: శ్రీమొల్లమాంబ కుమ్మరి సంఘం కార్యవర్గం ఎన్నిక

76చూసినవారు
ఖమ్మం: శ్రీమొల్లమాంబ కుమ్మరి సంఘం కార్యవర్గం ఎన్నిక
శ్రీమొల్లమాంబ కుమ్మరి సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు సిలివేరి జనార్దన్ ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా మొగిలిచర్ల సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి చంద్రశేఖర్, జిల్లా మీడియా విభాగం చేతరాజు చందు తోపాటు వివిధ కార్యవర్గాలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్