మృతుల కుటుంబాన్ని ఓదార్చిన కోదండరామ్

60చూసినవారు
మృతుల కుటుంబాన్ని ఓదార్చిన కోదండరామ్
పాలేరు వరదకు అలుగు ప్రాంతంలో కొట్టుకుపోయి మృతి చెందిన నాయకన్ గూడెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు యాకూబ్, సైదాబీ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గురువారం పరామర్శించారు. మృతుల కుటుంబాన్ని ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని తెలిపారు. ఆయన వెంట తెలంగాణ జేఏసీ నాయకులు నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్