వ్యవసాయ కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి

51చూసినవారు
పాలేరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వెళ్తు మార్గమధ్యలో వ్యవసాయ పనులు చేస్తున్న మహిళ రైతులతో రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం మచ్చటించారు. రైతు భరోసా పధకం పై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్