ప్రజా సమస్యలు తెలుసుకున్న మంత్రి పొంగులేటి

56చూసినవారు
కూసుమంచి క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి సమస్యలతో కూడిన వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను పరిశీలించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్