నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మరమ్మతులు

73చూసినవారు
కూసుమంచి మండలం పాలేరు వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువకు అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. వారం రోజుల క్రితం భారీ వర్షాలు, వరదల కారణంగా జలవిద్యుత్ కేంద్రం వద్ద, 142 కిలోమీటర్ వద్ద, అండర్ టన్నల్ (యూటీ) వద్ద భారీ గండ్లు పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు గండ్లు పూడ్చివేత పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్