సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే

69చూసినవారు
సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే
సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే అని, ఇది చరిత్రను వక్రీకరించడమే పాలకుల ఎత్తుగడని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ తిరుమలాయపాలెం మండల కార్యదర్శి సోమనపల్లి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. తిరుమలాయపాలెం మండలం తిమ్మక్కపేటలో సెప్టెంబర్ 17 విద్రోహ దినం కార్యక్రమంలో వారు మాట్లాడుతూ. రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు జరిగిందన్నారు. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 3000 గ్రామాలని విముక్తి చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్