ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి

558చూసినవారు
పాలేరు నియోజకవర్గంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలతో వైద్యం చేయుచుకున్న 132మందికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిఫార్సు మేరకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్