పాలేరు వద్ద ఇదీ పరిస్థితి

61చూసినవారు
కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద పాలేరు వరద ఉధృతికి ఖమ్మం- సూర్యాపేట ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. గత ముడు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా పాలేరు జలాశయంలోకి వరద పెరిగి అలుగు ప్రవహించింది. ఈ ఉధృతికి రహదారి పూర్తిగా ద్వంసమైంది. మంగళవారం కాస్త వరద తగ్గడంతో ప్రజలు రహదారి చూసి వెంటనే రహదారికి మరమ్మతులు చేయాలని వాహనదారులు, స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్