పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

84చూసినవారు
పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
కూసుమంచి మండలం జుజ్జుల్రావు పేట గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నెల రోజుల క్రితం ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి యువకుడిని నిలదీశారు. తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని కోరగా అతను తిరస్కరించారు. దీనితో మనస్థాపం చెందిన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బుధవారం స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్